
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పి. భరత్ భూషణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన తన దృష్టికోణాన్ని, భవిష్యత్ ప్రణాళికలను ఆయన ముఖ్యమంత్రితో పంచుకున్నారు.
అలాగే వెంకటపాలెంలో రేపు ఘనంగా జరగనున్న బాలకృష్ణ 112వ చిత్ర ప్రారంభోత్సవంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు మరింత ఊతమిస్తాయని భరత్ భూషణ్ అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!