
జనరల్

ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్లో భారత షూటర్లు మరోసారి సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె విజయంతో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది.
అదే విభాగంలో భారత స్టార్ షూటర్ మనూ భాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. ఒకే ఈవెంట్లో భారత్కు స్వర్ణం, కాంస్యం రావడంతో భారత షూటింగ్ జట్టు అంతర్జాతీయ వేదికపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!