
క్రీడలు

కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా విస్తరిస్తున్న ఓపెన్ఏఐ భారత్లో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభ్జీత్ సింగ్ను నియమించింది. ఆయన ఈ ఏడాది సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
భారత్లో AI వినియోగాన్ని విస్తరించడం, వ్యాపారాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో భాగస్వామ్యాలు అభివృద్ధి చేయడం ఆయన ప్రధాన లక్ష్యంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఉబెర్ మాజీ ఇండియా–దక్షిణాసియా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు టెక్ రంగంలో విశేష అనుభవం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!