Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...

12:54 PM, 25 జూన్, 2026
ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...

ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. క్రెడిట్ కార్డు మోసాలకు గురైన వినియోగదారులకు ఫిర్యాదు చేసిన ఐదు రోజుల్లోనే తాత్కాలికంగా నగదు జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది.

రూ.500కు మించిన ప్రతి లావాదేవీపై వినియోగదారులకు వెంటనే సందేశం పంపడం తప్పనిసరి చేసింది. రూ.500లోపు లావాదేవీలపై సందేశాలు పంపాలా వద్దా అనేది బ్యాంకుల నిర్ణయానికి వదిలివేసింది. అయితే వాటికి ఎలాంటి రుసుము వసూలు చేయరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

బ్యాంకుల నిర్లక్ష్యం లేదా వ్యవస్థ లోపాల వల్ల జరిగే మోసాలకు వినియోగదారులపై ఎలాంటి బాధ్యత ఉండదని ఆర్‌బీఐ తెలిపింది. మూడో పక్షం కారణంగా మోసం జరిగితే ఐదు రోజుల్లో ఫిర్యాదు చేస్తే వినియోగదారులకు బాధ్యత ఉండదు. ఈ నిబంధనలు యూపీఐ, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు కూడా వర్తిస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియా శాంతితో చమురు ధరలు పడిపాటు

పశ్చిమాసియా శాంతితో చమురు ధరలు పడిపాటు

బంగారం, వెండి కొనుగోలు ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

బంగారం, వెండి కొనుగోలు ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

ఇంజిన్ కార్లకు టయోటా చైర్మన్ మద్దతు

ఇంజిన్ కార్లకు టయోటా చైర్మన్ మద్దతు

యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా కునాల్ షా విజయం

యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా కునాల్ షా విజయం

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ

మళ్లీ ఐపీఓల జోరు...ఇన్వెస్టర్లలో టెన్షన్

మళ్లీ ఐపీఓల జోరు...ఇన్వెస్టర్లలో టెన్షన్

ట్యాగ్లు
ఆర్‌బీఐడిజిటల్ బ్యాంకింగ్బ్యాంకింగ్ నిబంధనలుఆన్‌లైన్ మోసాలుఆర్థిక భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెనెజువెలా ప్రజలకు భారత్ అండ - మోదీ
జనరల్

వెనెజువెలా ప్రజలకు భారత్ అండ - మోదీ

వెనెజువెలా భూకంపాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
జనరల్

వెనెజువెలా భూకంపాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వెనెజువెలాను కుదిపిన భారీ భూకంపం
జనరల్

వెనెజువెలాను కుదిపిన భారీ భూకంపం

సుప్రీంకోర్టుకు అయోధ్య ట్రస్ట్ వ్యవహారం
జనరల్

సుప్రీంకోర్టుకు అయోధ్య ట్రస్ట్ వ్యవహారం

తుంగభద్ర డ్యాంలో కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభం
జనరల్

తుంగభద్ర డ్యాంలో కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభం

ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...
బిజినెస్

ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...

రేపటి నుంచి నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ
జనరల్

రేపటి నుంచి నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ

దేశీయ తుపాకుల సరఫరాపై పోలీసుల దర్యాప్తు
జనరల్

దేశీయ తుపాకుల సరఫరాపై పోలీసుల దర్యాప్తు

వెనెజువెలాకు మోదీ, ట్రంప్ సాయం హామీ
జనరల్

వెనెజువెలాకు మోదీ, ట్రంప్ సాయం హామీ

తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు
రాజకీయాలు

తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన
రాజకీయాలు

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ
రాజకీయాలు

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!