
టెక్నాలజీ

డిసెంబర్ 2023 నుంచి తెలంగాణ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతూ దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. వివిధ ఆర్థిక సూచికల్లో రాష్ట్రం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ అభివృద్ధిలో కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది.
2025–26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.38,900 పెరుగుదల కాగా, రాష్ట్రం 10.23 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసి ఆర్థిక ప్రగతిలో మరో కీలక మైలురాయిని సాధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!