Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..

08:24 AM, 28 జూన్, 2026
తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీకి భారీ విరాళాలను ప్రకటించారు. రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందించనున్నట్లు తెలిపారు.

ఈ బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరించనుంది. తిరుమలలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కూడా అంగీకారం తెలిపింది. అలాగే గుజరాత్‌లో వంతారా తరహాలో తిరుమల గోశాల ఆధునీకరణకు సహకరించనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ

సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ

తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు

తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి
ట్యాగ్లు
అనంత్ అంబానీతిరుమలటీటీడీ విరాళంఎలక్ట్రిక్ బస్సులురిలయన్స్ ఇండస్ట్రీస్ముఖేష్ అంబానీఆంధ్రప్రదేశ్ఆలయ వార్తలువెంకటేశ్వర స్వామిదానధర్మం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి

రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అర్ధశతకం చేశాడు అనుకున్నాం.. కానీ నిజం వేరేలా!
క్రీడలు

అర్ధశతకం చేశాడు అనుకున్నాం.. కానీ నిజం వేరేలా!

మహిళల టీ20 వరల్డ్‌కప్‌: సెమీస్ కోసం భారత్–ఆస్ట్రేలియా కీలక పోరు
క్రీడలు

మహిళల టీ20 వరల్డ్‌కప్‌: సెమీస్ కోసం భారత్–ఆస్ట్రేలియా కీలక పోరు

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
జనరల్

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

భారత్‌లో ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం..
టెక్నాలజీ

భారత్‌లో ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం..

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..
జనరల్

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..
జనరల్

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..

నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!
సినిమాలు

నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!

పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..
సినిమాలు

పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?
గాసిప్స్

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?
ఓటీటీ

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?

మెడ చుట్టూ అలెర్జీలు, నల్ల మచ్చలు.. నిపుణులు చెప్పిన కారణాలు, జాగ్రత్తలు
ఆరోగ్యం

మెడ చుట్టూ అలెర్జీలు, నల్ల మచ్చలు.. నిపుణులు చెప్పిన కారణాలు, జాగ్రత్తలు

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే
బిజినెస్

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే