
క్రీడలు

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీకి భారీ విరాళాలను ప్రకటించారు. రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందించనున్నట్లు తెలిపారు.
ఈ బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరించనుంది. తిరుమలలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కూడా అంగీకారం తెలిపింది. అలాగే గుజరాత్లో వంతారా తరహాలో తిరుమల గోశాల ఆధునీకరణకు సహకరించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!