
క్రీడలు

నీట్ 2024 పేపర్ లీక్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో అతని ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ స్పష్టం చేసింది. దర్యాప్తులో అతనికి సంబంధం ఉన్నట్లు తేలలేదని వెల్లడించింది.
సంజీవ్ ముఖియాను ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టారన్న ఆరోపణలను సీబీఐ ఖండించింది. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని తెలిపింది. ముందుగా బీహార్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!