
జనరల్

మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాలు కురవడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. నీరు నిలిచిన ప్రాంతాలను త్వరితగతిన ఖాళీ చేసి, రాకపోకలు సాధారణ స్థితికి తీసుకురావడానికి సంబంధిత శాఖలు చర్యలు చేపడుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!