24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు

Writer: Harika S 12:19 PM, 24 జులై, 2026
పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు

పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. గజరాజులకు పూలు చల్లి, స్వయంగా ఆహారం అందించి, జెండా ఊపి గుచ్చిమి శిబిరానికి సాగనంపారు. ప్రయాణంలో పూర్తి భద్రత కల్పించాలని, కొత్త ప్రాంతానికి అలవాటు పడేలా నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి తరచూ అడవి ఏనుగులు పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించి పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. మానవ-ఏనుగు ఘర్షణలను తగ్గించడంలో జయంత్, అభిమన్యుల సేవలు కీలకంగా మారనున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో అడవి ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించే అనేక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు విజయవంతంగా సేవలందించాయని అధికారులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు

హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు..

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు..

నీట్‌లో మార్పులకు కేంద్రం అడుగులు..

నీట్‌లో మార్పులకు కేంద్రం అడుగులు..

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్కుంకీ ఏనుగులుఆంధ్రప్రదేశ్పార్వతీపురం మన్యంఅటవీ శాఖమానవ ఏనుగు ఘర్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
పార్లమెంట్‌లో బయటపడిన ఎన్‌టీఏ సంచలన వివరాలు

పార్లమెంట్‌లో బయటపడిన ఎన్‌టీఏ సంచలన వివరాలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం
సినిమాలు

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

మోదీ ప్రకటనపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్య స్పందన
జనరల్

మోదీ ప్రకటనపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్య స్పందన

హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు
జనరల్

హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క
జనరల్

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు
జనరల్

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు

మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..
క్రీడలు

మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
రాజకీయాలు

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు
జనరల్

పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు

ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవాలని వైద్యుల సూచన
ఆరోగ్యం

ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవాలని వైద్యుల సూచన

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?
బిజినెస్

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?

పిల్లల ఊబకాయంపై వైద్యుల అత్యవసర సూచనలు
ఆరోగ్యం

పిల్లల ఊబకాయంపై వైద్యుల అత్యవసర సూచనలు

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?
బిజినెస్

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!