
జనరల్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన దిల్లీకి వచ్చారు. పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్–రష్యా సంబంధాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ నేడు కీలక భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు భారత్ మండపంలో ఇరువురు నేతలు సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!