22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొడంగల్‌లో 100 శాతం ఓటరు నమోదు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

Writer: Chandrika 11:24 AM, 22 జులై, 2026
కొడంగల్‌లో 100 శాతం ఓటరు నమోదు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌లో స్థానిక నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా ప్రక్షాళన (ఎస్‌ఐఆర్‌) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఓటరు వెరిఫికేషన్ ఫారాన్ని బూత్ లెవెల్ అధికారి (బీఎల్‌వో)కు అందజేశారు. కొడంగల్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని పేర్కొన్న ఆయన, అర్హత ఉన్న ప్రతి ఓటరు తన వివరాలను నమోదు చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కొడంగల్ నియోజకవర్గంలో 1,96,620 ఓటర్ల వివరాలు ప్రక్షాళన పూర్తయ్యాయని, ఇంకా 54,635 మంది నమోదు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. గడువులోపు ఇంటింటికీ వెళ్లి ప్రతి అర్హ ఓటరిని నమోదు చేయించి, కొడంగల్‌లో 100 శాతం ఓటరు ప్రక్షాళన పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్ నిరసనకు పెరుగుతున్న మద్దతు

జంతర్ మంతర్ నిరసనకు పెరుగుతున్న మద్దతు

పార్లమెంట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత

పార్లమెంట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన

ట్యాగ్లు
రేవంత్ రెడ్డికొడంగల్తెలంగాణఎస్‌ఐఆర్‌ఓటరు వెరిఫికేషన్కాంగ్రెస్బీజేపీబీఆర్ఎస్ఓటరు జాబితా ప్రక్షాళనతెలంగాణ రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ
సినిమాలు

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ

ప్రీమియం డిజైన్‌తో బడ్జెట్ ఫోన్
టెక్నాలజీ

ప్రీమియం డిజైన్‌తో బడ్జెట్ ఫోన్

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని  మెట్రో స్టేషన్లు మూసివేత
జనరల్

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేత

బడ్జెట్ విభాగంలో టాప్‌గా పిక్సెల్ 11ఏ
టెక్నాలజీ

బడ్జెట్ విభాగంలో టాప్‌గా పిక్సెల్ 11ఏ

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం
జనరల్

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..
జనరల్

విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

పూజా హెగ్డే సీన్లు కట్ చేసినట్టు హెచ్ వినోద్ వెల్లడి
సినిమాలు

పూజా హెగ్డే సీన్లు కట్ చేసినట్టు హెచ్ వినోద్ వెల్లడి

జంతర్ మంతర్ నిరసనల్లో కొత్త దృశ్యం..
జనరల్

జంతర్ మంతర్ నిరసనల్లో కొత్త దృశ్యం..

ఆ గూండాలతో మాకు సంబంధం లేదు- అభిజీత్ దీప్కే
జనరల్

ఆ గూండాలతో మాకు సంబంధం లేదు- అభిజీత్ దీప్కే

మహిళలకు ఇండియన్ ఆర్మీలో గొప్ప అవకాశం
జనరల్

మహిళలకు ఇండియన్ ఆర్మీలో గొప్ప అవకాశం

బీసీసీఐ కొత్త నిబంధనలు..
క్రీడలు

బీసీసీఐ కొత్త నిబంధనలు..

బర్గర్ తినడమే వివాదం.. ప్రతినిధిని తొలగించిన సీజేపీ
రాజకీయాలు

బర్గర్ తినడమే వివాదం.. ప్రతినిధిని తొలగించిన సీజేపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!