
గాసిప్స్

తెలంగాణలో విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలుత కొత్త విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి, ఆ తర్వాత దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని ఆటోమేటిక్గా నమోదు చేయనున్నారు. ప్రతి నెల 30 లేదా 31వ తేదీ అర్ధరాత్రి రీడింగ్ తీసుకుని, వినియోగం ఆధారంగా బిల్లులు రూపొందించి వినియోగదారులకు పంపించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం తప్పనిసరిగా ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!