
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రే భీకర దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యల మధ్యే అమెరికా ఇరాన్ లక్ష్యాలపై మరోసారి వైమానిక దాడులు ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని అమెరికా పేర్కొంది. హర్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించడం, వాణిజ్య నౌకలు మరియు పౌర సిబ్బందిపై దాడులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ, భద్రతా కారణాల దృష్ట్యా ఈ వైమానిక దాడులు చేపట్టినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!