
జనరల్

మాజీ ఎంపీ కేశినేని నాని ఈడీకి లేఖ రాస్తూ పీఎంఎల్ఏ కింద విచారణ చేపట్టాలని కోరారు. ఇందులో ఆయన ఎంపీ కేశినేని చిన్నితో పాటు కేశిరెడ్డి నెట్వర్క్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పలు ఆర్థిక అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.
దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారని నాని ఆరోపించారు. ఈడీ అటాచ్మెంట్స్, బ్యాంక్ వివరాలు దాచిపెట్టారని కూడా పేర్కొన్నారు. అలాగే ఏసీఏలో అవినీతి, “విజయవాడ ఉత్సవం” పేరుతో స్కాం జరిగిందని ఆరోపిస్తూ పూర్తి స్థాయి విచారణ కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!