5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీలంక చేరుకున్న టీమిండియా

Writer: Nithish 05:39 AM, 5 ఆగస్టు, 2026
శ్రీలంక చేరుకున్న టీమిండియా

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో కీలకమైన రెండు టెస్టుల సిరీస్‌ కోసం శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకలోని కొలంబోకు చేరుకుంది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ మినహా మిగతా 14 మంది ఆటగాళ్లు జట్టుతో కలిసి ప్రయాణించారు. తొలి టెస్టు ఈ నెల 15 నుంచి గాలేలో, రెండో టెస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. అంతకుముందు ఆగస్టు 7 నుంచి మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో 48.15 పాయింట్ల శాతంతో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో విజయాలు సాధిస్తే ఫైనల్‌ రేసులో భారత అవకాశాలు మరింత బలపడనున్నాయి.

సాయి సుదర్శన్‌ ఇంకా పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో జట్టుతో కలిసి శ్రీలంకకు వెళ్లలేదు. బీసీసీఐ వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తుండగా, త్వరలోనే కోలుకుంటే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్‌ స్థానంలో అస్సాంకు చెందిన శుభదీప్‌ ఘోష్‌ను భారత జట్టు కొత్త ఫీల్డింగ్‌ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. భారత మహిళల జట్టు, ఇండియా ‘ఏ’, అస్సాం జట్టుతో పనిచేసిన అనుభవం ఉన్న శుభదీప్‌ ఈ సిరీస్‌తో బాధ్యతలు చేపట్టనున్నారు. టి. దిలీప్‌, మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డస్కటే సేవలకు బీసీసీఐ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

ట్యాగ్లు
టీమిండియాశ్రీలంక టెస్టు సిరీస్శుభ్‌మన్ గిల్వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్సాయి సుదర్శన్బీసీసీఐశుభదీప్ ఘోష్గాలే టెస్టుకొలంబో టెస్టుభారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ
టెక్నాలజీ

పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు
జనరల్

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి
జనరల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం
జనరల్

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా
క్రీడలు

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?
జనరల్

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

క్షుద్ర పూజల ఆరోపణలు.. హరీశ్‌రావు లీగల్ నోటీసు
రాజకీయాలు

క్షుద్ర పూజల ఆరోపణలు.. హరీశ్‌రావు లీగల్ నోటీసు

రేవంత్ వ్యాఖ్యలపై అర్వింద్ ఫైర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై అర్వింద్ ఫైర్

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం
జనరల్

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం

శ్రీలంక చేరుకున్న టీమిండియా
క్రీడలు

శ్రీలంక చేరుకున్న టీమిండియా

గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ
జనరల్

గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!