9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

Writer: Pooja 05:59 AM, 9 ఆగస్టు, 2026
ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (RRR) పూర్తయితే తెలంగాణకు గేమ్‌చేంజర్‌గా మారుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, ప్రాజెక్టు పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 2018లో మంజూరైన 161 కిలోమీటర్ల ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం ఇప్పటికీ భూసేకరణ దశను దాటలేదు. 2024 నవంబర్‌లో టెండర్లు ఆహ్వానించినప్పటికీ, సాంకేతిక కారణాలతో వాటిని నిలిపివేశారు. అనంతరం పీపీపీఏసీ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.23,935.6 కోట్లుగా ఖరారు చేసినా, ఆమోదం వచ్చి నెలలు గడుస్తున్నా పనుల్లో గణనీయమైన పురోగతి కనిపించడం లేదు.

భూసేకరణ, పరిహారం అంశాలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం మరింత ఆలస్యమవుతోంది. ఇదే సమయంలో 162 కిలోమీటర్ల ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం పూర్తై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. భూసేకరణ పూర్తయ్యే ప్రాంతాల్లోనైనా రహదారి నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ, ప్రాజెక్టులో ఆశించిన కదలిక కనిపించడం లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

వందేమాతరానికి చట్టపరమైన హోదా

వందేమాతరానికి చట్టపరమైన హోదా

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ట్యాగ్లు
ఆర్‌ఆర్‌ఆర్తెలంగాణభూసేకరణరీజనల్‌ రింగ్‌రోడ్తెలంగాణ అభివృద్ధిమౌలిక వసతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ
జనరల్

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్
జనరల్

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌
రాజకీయాలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ
జనరల్

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

వందేమాతరానికి చట్టపరమైన హోదా
జనరల్

వందేమాతరానికి చట్టపరమైన హోదా

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు
జనరల్

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్
జనరల్

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?
జనరల్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!
జనరల్

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!

యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ

సూర్యతో నటించడం నా అదృష్టం - మమిత బైజు
సినిమాలు

సూర్యతో నటించడం నా అదృష్టం - మమిత బైజు

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!