
సినిమాలు

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించనున్న అధికారిక గౌరవాలను మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నట్లు కుటుంబం వెల్లడించింది.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ఆయన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో అనుచరులు ఆయనకు తుది నివాళులు అర్పించేందుకు కిర్లంపూడికి చేరుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!