Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

Writer: Nithish 07:15 PM, 9 జులై, 2026
రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో జరిగిన బీజేపీ మేధావుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌కు ఏటీఎంగా మారిందని, ప్రస్తుతం కాంగ్రెస్‌కు రేవంత్ సర్కార్ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్” సూత్రంతో పనిచేస్తోందని జేపీ నడ్డా తెలిపారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఆహార భద్రత, తెలంగాణలో కోటి 20 లక్షల మందికి గరీబ్ కల్యాణ్ యోజన ప్రయోజనాలు అందుతున్నాయని చెప్పారు. డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, జాతీయ రహదారులు, రైల్వేలు, సెమీకండక్టర్, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు అందిస్తోందని, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

ట్యాగ్లు
జేపీ నడ్డాబీజేపీహైదరాబాద్బీజేపీ మేధావుల సమావేశంకాంగ్రెస్రేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుగరీబ్ కల్యాణ్ యోజనబీజేపీ తెలంగాణజాతీయ రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్
జనరల్

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట
జనరల్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్
జనరల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్
సినిమాలు

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన
సినిమాలు

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు
జనరల్

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన
జనరల్

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు
జనరల్

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ
సినిమాలు

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!