Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..

Writer: Harika S 01:49 PM, 4 జులై, 2026
ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..

ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై వస్తున్న అపోహలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ఇంజిన్ దెబ్బతింటుందనే ప్రచారం, మైలేజ్ భారీగా తగ్గిపోతుందనే వాదనలు, వారంటీ రద్దవుతుందనే సందేహాలు, నీటి వినియోగం, కీటకాలు ఆకర్షితమవుతాయనే ప్రచారం వంటి అంశాలన్నింటికీ శాస్త్రీయ ఆధారాలతో వివరణ ఇచ్చింది. ఈ20 ఇంధనం ఇప్పటికే పలు దేశాల్లో విజయవంతంగా వినియోగంలో ఉందని కేంద్రం తెలిపింది.

అలాగే ఈ20 వినియోగం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడం, కార్బన్ ఉద్గారాలు తగ్గించడం, విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం, రైతులకు అధిక ఆదాయం లభించడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని వెల్లడించింది. 2025 డిసెంబర్ నాటికే దేశం 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని చేరుకుందని, ఇది పరిశుభ్రమైన ఇంధన వినియోగ దిశగా కీలక విజయమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ

ఆధార్ వినియోగదారులకు శుభవార్త..

ఆధార్ వినియోగదారులకు శుభవార్త..

కోరోహెల్త్ లో తొలగింపులకు బ్రేక్

కోరోహెల్త్ లో తొలగింపులకు బ్రేక్

రైల్వే సేవల్లో భారీ వృద్ధి

రైల్వే సేవల్లో భారీ వృద్ధి

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

ట్యాగ్లు
ఈ20 పెట్రోల్ఇథనాల్ మిశ్రమంకేంద్ర ప్రభుత్వంఇంధన విధానంపెట్రోలియం మంత్రిత్వ శాఖభారత్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి
సినిమాలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం
సినిమాలు

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి
టెక్నాలజీ

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?
గాసిప్స్

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!
సినిమాలు

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ
బిజినెస్

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?
సినిమాలు

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?
గాసిప్స్

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం
జనరల్

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!