
రాజకీయాలు

తెలంగాణలో ఇకపై డయల్ 100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112 అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి పోలీస్ సహాయం, అంబులెన్స్ సేవలు, అగ్నిమాపక అత్యవసర సేవల కోసం ప్రజలు ఒకే నంబర్ డయల్ 112ను ఉపయోగించవచ్చు.
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112 సేవలను ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు వేగంగా, సమన్వయంతో సహాయం అందించడమే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యమని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!