
బిజినెస్

ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ ఆగస్టు 6న ముంబైలో జెన్ జెడ్, జెన్ ఆల్ఫా విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. యువతతో ప్రత్యక్షంగా మమేకమై వివిధ సామాజిక, జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో 15 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల సుమారు 2,000 మంది హైస్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. దేశంలోని 100కు పైగా నగరాల నుంచి విద్యార్థులు హాజరుకానుండటంతో ఈ సమావేశం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!