
సినిమాలు

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టులో రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై అనుమానాలు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలిపారు.
సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు తీరుపై తమకు సందేహాలు ఉన్నాయని విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో కోర్టు వాదనలు విననుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!