
జనరల్

వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు మళ్లించినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్కు ఏటీసీ అనుమతి ఇవ్వకపోవడంతో విమానం బెంగళూరులో ల్యాండ్ అయ్యింది. సీఎం రేవంత్ రేపు హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!