
క్రీడలు

రుక్మిణి వసంత్ తన ఫ్యాషన్ స్టైల్తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటికప్పుడు ట్రెండీ, ఎలిగెంట్ లుక్స్తో ఆకట్టుకునే ఈ నటి తాజాగా అలెగ్జాండర్ మెక్క్వీన్కు చెందిన లగ్జరీ శాండల్స్ ధరించి కనిపించింది. వీటి ధర సుమారు రూ.94,790గా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఫుట్వేర్ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంటున్న రుక్మిణి.. ఆఫ్స్క్రీన్లోనూ తన స్టైల్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఖరీదైన యాక్సెసరీలను సింపుల్గా, క్లాసీగా క్యారీ చేస్తూ ఫ్యాషన్ విషయంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఆమె తాజా లుక్ సోషల్ మీడియాలో అభిమానులు, ఫ్యాషన్ లవర్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!