
క్రీడలు

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయికిషోర్ అదృశ్యం ఘటనపై సమీక్ష నిర్వహించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే సీఎం ఉన్నత పోలీసు అధికారులను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పాక్షపాత దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హ, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!