24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ ప్రకటనపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్య స్పందన

Writer: Pooja 12:56 PM, 24 జులై, 2026
మోదీ ప్రకటనపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్య స్పందన

పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, కఠిన శిక్షలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం పరిశీలిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించగా, నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో వ్యంగ్యంగా స్పందించారు. “భయపడిపోయాడు... భయం స్పష్టంగా కనిపిస్తోంది...నా దేశ యువతకు ధన్యవాదాలు". అంటూ పోస్ట్ చేస్తూ, ప్రజల ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ఇటీవల నీట్ సహా పలు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో అరెస్టులు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలను ప్రకటించింది. పేపర్ లీక్ నేరస్థులకు కఠిన శిక్షలు, ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా వేగవంతమైన విచారణ వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు

హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు

పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు

పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు..

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు..

నీట్‌లో మార్పులకు కేంద్రం అడుగులు..

నీట్‌లో మార్పులకు కేంద్రం అడుగులు..

ట్యాగ్లు
ప్రకాశ్ రాజ్నరేంద్ర మోదీపేపర్ లీక్నీట్పరీక్షల సంస్కరణలుభారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం
సినిమాలు

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

మోదీ ప్రకటనపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్య స్పందన
జనరల్

మోదీ ప్రకటనపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్య స్పందన

హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు
జనరల్

హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క
జనరల్

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు
జనరల్

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు

మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..
క్రీడలు

మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
రాజకీయాలు

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు
జనరల్

పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు

ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవాలని వైద్యుల సూచన
ఆరోగ్యం

ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవాలని వైద్యుల సూచన

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?
బిజినెస్

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?

పిల్లల ఊబకాయంపై వైద్యుల అత్యవసర సూచనలు
ఆరోగ్యం

పిల్లల ఊబకాయంపై వైద్యుల అత్యవసర సూచనలు

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?
బిజినెస్

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!