Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

Writer: Shivani K 05:48 AM, 8 జులై, 2026
కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాస తక్కువ మాట్లాడితే మంచిదని సూచించారు. ఇంజినీర్లను పక్కన పెట్టి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో ప్రాజెక్టును నిర్మించారని, అది విఫలమైందని విమర్శించారు. వారం రోజుల్లో నీళ్లు ఇస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ, తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించిన గౌడ్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. త్వరలో సాంకేతిక పరీక్షలు నిర్వహించి పునరుద్ధరణ పనులు చేపడతామని చెప్పారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటి విడుదలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలను తప్పుపట్టుతూ, ఎన్‌డీఎస్‌ఏ సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు

కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

ట్యాగ్లు
కాళేశ్వరం ప్రాజెక్టుమహేశ్ కుమార్ గౌడ్భారాస విమర్శలుకేసీఆర్కేటీఆర్కాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలుసాగునీటి ప్రాజెక్టులుఅవినీతి ఆరోపణలుఎన్‌డీఎస్‌ఏ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కడపలో విషాదం
జనరల్

కడపలో విషాదం

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం
జనరల్

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ
సినిమాలు

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య
రాజకీయాలు

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో
జనరల్

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి
జనరల్

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు
జనరల్

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు
జనరల్

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన
జనరల్

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన

అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు: కేటీఆర్
జనరల్

అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు: కేటీఆర్

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు
రాజకీయాలు

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!