
టెక్నాలజీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘట్కేసర్లోని విజ్ఞాన భారతి టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో వికాసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లావ్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12 గంటలకు భువనగిరిలో స్వాగత కార్యక్రమం ఉంటుంది. 1 గంటకు అశోక కన్వెన్షన్లో గిరిజన నాయకులతో భోజనం, 2 గంటలకు ట్రైబల్ లీడర్లతో ఇంటరాక్షన్ ఉంటుంది. 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్లో బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు భద్రకాళి మాత దేవాలయ దర్శనం చేస్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!