
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్ అంశంపై బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు విపక్షాలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఈ అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్కు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ విషయంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
విపక్షాలు సభ ముందుకు రావడానికి వెనుకాడుతున్నాయని, వారి ద్వంద్వ నీతి బయటపడుతుందనే భయంతో చర్చను తప్పించుకుంటున్నారని నబిన్ ఆరోపించారు. ధైర్యం ఉంటే పార్లమెంట్లో చర్చకు రావాలని రాహుల్ గాంధీతో పాటు విపక్ష నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!