
జనరల్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కొత్త లుక్తో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ట్రిమ్ చేసిన గడ్డం, స్టైలిష్ సన్గ్లాసెస్, యంగ్ లుక్తో కనిపించిన ఆయన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. రోహిత్ స్టైలిష్ మేకోవర్కు అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ కొత్త లుక్ను ఆస్వాదిస్తున్నారు.
రోహిత్ కొత్త లుక్పై నెటిజన్లు సరదా కామెంట్లతో సోషల్ మీడియాను సందడి చేస్తున్నారు. 2027 వరల్డ్ కప్ కోసం ఇప్పటినుంచే "గ్లో అప్" ప్రారంభించాడంటూ పలువురు ఫన్నీ పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ సరదా వ్యాఖ్యలే అయినప్పటికీ, ప్రస్తుతం రోహిత్ కొత్త అవతారం క్రికెట్ అభిమానుల మధ్య విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!